Home » US
రోజా కూతురు అన్షు మాలిక అమెరికా బ్లూమింగ్టన్లోని ఇండియానా వర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతుంది. (Anshu Malika)
ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
టారిఫ్స్ పేరుతో భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూసిన ట్రంప్ లో మార్పు వచ్చిందా? భారత్ ను కోల్పోయాం అని ఎందుకు అంటున్నారు?
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత దిగుమతులపై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
వెంటనే అక్కడికి వెళ్లాము. అతడిని అదుపు చేసే ప్రయత్నం చేశాము. కానీ, అతను ఒప్పుకోలేదు. పైగా మాపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. (Sikh Man Shot Dead)
భారత్, అమెరికా బంధం.. ఏ మలుపు తిరగనుంది?
చైనా దెబ్బకు దిగొచ్చిన ట్రంప్..
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకున్నందుకు ట్రంప్ టారిఫ్ విధించినా భారత్ మాత్రం రష్యాతో దోస్తీని బలోపేతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించాడు. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను పెంచారు. అత్యధికంగా సిరియాపై 41శాతం టారిఫ్ ను విధించారు.
అగ్రరాజ్యం అమెరికా, పాకిస్థాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో భారత్ పేరును ప్రస్తావిస్తూ..