Home » UTs
ఇకపై ప్రయాణికులు యాప్ ద్వారానే జనరల్ టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన ‘యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్)’ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్తోపాటు, ప్లాట్ఫామ్ టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ విజృంభిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
రాష్ట్రాలకు రాయితీ ధరకే పప్పు ధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. 15 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాల్ని తక్కువ ధరకే అందించేందుక ఆర్థిక శాఖ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు మాత్రం తగ్గట్లేదు. ఫస్ట్ వేవ్తో పోలిస్తే, ఈసారి మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా.. మరణాల సంఖ్య మాత్రం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నది.
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఉద్యోగులకు మాత్రమే వ్యాక్సినేషన్ ఇస్తే సరిపోతదని, వారి కుటుంబసభ్యులకు కూడా టీకా ఇస్తేనే బెటర్ గా ఉంటుందని పలు సంస్థలు కేంద్ర వైద్య ఆరోగ్�