Home » uttam kumar reddy
కేసీఆర్ అసమర్థత, అవినీతి వల్లే పేపర్ లీకేజీ అయిందని విమర్శించారు. పేపర్ లీక్ పై ఇప్పటివరకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడకుండా కార్యకర్తలు కాంగ్రెస్ ను నిలబెడుతున్నారని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే దమ్ము కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. బాసర త్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష
ఏఐసీసీ ఆదేశం మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ ను బుజ్జగించటానికి రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారకుండా ఆపే బాధ్యత నాది అని భరోసా ఇస్తున్నారు ఉత్తమ్. మరి రాజగోపాల్ కూల్ అవుతారా? లేదు తగ్గేదేలేదు అంటారా?
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అన్నారని యాన చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. అంతర్జాతయ కుట్రల వల్లే వరదలు వచ్చాయనడంలో అర్థం లేదని ఆయన చెప్పారు.
ముందస్తు ఎన్నికలకు సిద్ధమా? అంటూ సీఎం కేసీఆర్ చేసిన సవాల్ పై కాంగ్రెస్ సీనియర నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు.
వచ్చే ఏడాది మార్చిలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి యాభై వేల కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయాల్ని వదిలేస్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయల వరకు
ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయి. ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసం చేశారు.(Bhatti Vikramarka On Farmers)
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం