Home » uttam kumar reddy
will resign for mla post: గిరిజన భరోసా యాత్ర పేరుతో సూర్యాపేటలో బీజేపీ నేతలు విధ్వంసం సృష్టించారని టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపడ్డారు. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్టు బీజేపీ నాయకులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స�
huzurnagar trs mla saidi reddy: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూముల కబ్జా ఆరోపణలను ఆయన ఖండించారు. గిరిజనులను తప్పుదోవ పట్టించడమే బీజేపీ లక్ష్యం అని ఎమ్మెల్యే స�
New Twist on TPCC chief selection : ఇక ప్రకటనే తరువాయి అనుకున్నారు. అలాంటి సమయంలో ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. ఓ సీనియర్ పేరును అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. దీంతో అప్పటివరకు రేస్లో ప్రముఖంగా నిలిచిన నేతకు ఆ పదవి దక్కదనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ టీపీ
Nagarjuna Sagar by-election? : ఒకప్పుడు తమ కంచుకోట అని చెప్పుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పేరుకు పెద్ద పెద్ద నేతలు ఉన్నా.. పార్టీ పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. గత శాసనసభ ఎన్నికలు మొదల�
Who after Uttam ? : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారథి ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ రాజీనామా చేయడంతో.. కొత్తవారి ఎంపిక అనివార్యమైంది. దీంతో.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్ను రంగంలోకి దింపింది క�
Uttam kumar reddy: టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ కుమార్ రెడ్డి రాజీనామా ప్రకటించనున్నట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో కేవలం రెండు డివిజన్లలో మాత్రమే గెలుపు సాధించిన కాంగ్రెస్ పార్టీ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నారా.. లేదంటే గత కొంతకాలం�
congress in shock: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్ విషయానికొస్తే.. పూర్తి ఆత్మరక్షణలో పడిందనే చెప్పాలి. తెలంగాణ ముఖచిత్రంలో తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ వచ్చిన పార్�
congress alliance with trs in telangana: తెలంగాణలో జాతీయ పార్టీల మధ్య పోరు కొత్త పుంతలు తొక్కబోతోందని అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేయడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త రూట్లో తన ట్రయల్స్ మొదలుపెట్టిందని టాక్. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గ
Congress Leader Vijayashanti sensational Comments : లేడీ అమితాబ్ విజయశాంతి కాంగ్రెస్కు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది. సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ టీపీసీసీని షేక్ చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ బలహీనపడింది.. బీజేపీ బలపడిదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీఆర�
congress complaint to dgp: తెలంగాణ కాంగ్రెస్ బృందం డీజీపీని కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో డీజీపీతో భేటీ అయ్యారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. డీజీపీకి ఫిర్యాదు చేశారు ఉత్తమ్ కుమార్