Home » uttam kumar reddy
congress: అన్ని ప్లాన్స్ పక్కాగా వేసుకున్నారు.. లోకల్గా పట్టున్న అభ్యర్థిని పట్టుకొచ్చి నిలబెట్టారు. ప్రతి గ్రామానికి ఇన్చార్జిలను నియమించారు. స్టేట్ లెవెల్ లీడర్లందరినీ అక్కడే మోహరించేశారు. ఇంకేం.. గ్యారెంటీగా మంచి రిజల్ట్ వచ్చేస్తుందన�
telangana congress leaders: కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు విచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టుగా, ఏదో సాధించేసినట్టుగా మాట్లాడేస్తుంటారు. అసలు జరుగుతుందో లేదో తెలియని వాటి గురించి ఆశలు పుట్టిస్తుంటారు. సంగారెడ్డిలో కూడా అదే జర
Dubbaka election : నిన్నమొన్నటి వరకు గులాబీ పార్టీలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్రెడ్డి.. ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్కు భారీ షాక్ ఇచ్చారు. సస్పెన్స్ నడుమ.. సొంత గూటికే చేరుకున్నారు. గాంధీభవన్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర
cheruku srinivas reddy : చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ (Congress) లో చేరుతారా అనేది ఇప్పుడే చెప్పలేనన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. దుబ్బాక అభ్యర్థిపై 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం క్లారిటీ ఇస్తామన్నారు. చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి TRS �
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఒక అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తమకు అందిన దరఖాస్తుల్ల
ఓ వైపు దూకుడుగా సాగుతున్న అధికార పార్టీ తీరు.. మరోవైపు వరుస వైఫల్యాలతో చేజారిన సొంత పార్టీ క్యాడర్.. ఇలాంటి సమయంలో కేడర్కు అందుబాటులో ఉంటూ.. వెన్నుదన్నుగా నిలవాల్సిన నేతలు మాత్రం రాజధానిలో మకాం పెట్టారు. ఇదీ ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రథసారథి కావాలి. అంటే ఓ మంచి మాస్ లీడర్ కావాలి. కేసీఆర్ అంటే కొట్లాడే నాయకుడు రావాలి. అప్పుడే పార్టీకి భవిష్యత్ ఉంటుందని అంటున్నారు. లేదంటే ఇదే పాత పరిస్థితే ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు. కొత్త ఉత్సాహం రావాల
సోలిపేట రామలింగారెడ్డి మరణంలో ఖాళీ అయిన దుబ్బాకలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పోటీ చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా పోటీ చేస్తామని స్పష్టం చేశ�
తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోట్లకు బలవుతూనే ఉందంటున్నారు. 2014లో ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా ప్రచారం చేసుకుని… ఒకరి కింద ఒకరు మంట పెట్టుకుని పార్టీకి ఓటమికి కారణమయ్యారు. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద�
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నాయకుల తీరు మారే చాన్సే లేనట్టుంది. పార్టీ పరాజయం నుంచి విజయతీరాల వైపు ఎలా మళ్లించాలనే ఆలోచనే చేయడం లేదు. ఎంత సేపు వ్యక్తిగత ఆధిపత్యం గురించే ఆలోచిస్తున్నారు. ఒక్కో నాయకుడిది ఒక్కో రకం సమస్య. కొందరు తమను పట్టించుక