Home » uttam kumar reddy
కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు 41 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. గోదావరి బేసిన్ లో లక్షా 20వేల కోట్లు ఖర్చు పెట్టారు. Uttam Kumar Reddy
ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా పదేళ్లు పక్కన పెట్టారు. రూ.27వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క చుక్క నీరు ఇచ్చారా?
కూలిపోయేలా ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 48గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని
Job Mela : ఈనెల 25న జరగనున్న జాబ్ మేళాలో 150 కంపెనీలు భాగమవుతాయని, 10వేల మందికిపైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించబోతున్నట్లు
రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న ఆ మంత్రికి హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉందంటారు. ఇటు ప్రభుత్వంలో కానీ.. పార్టీలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ వేసిన ఒక కమిటీలో ఆయన ఉంటారు.
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్కి పూర్తి బాధ్యుడు కేసీఆరేనని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఆపరేషన్, డిజైన్స్లో లోపాలు ఉన్నాయని కమిషన్ చెప్పిందని తెలిపారు.
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.
రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా.. అయితే, మీకు శుభవార్త. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి.