-
Home » uttam kumar reddy
uttam kumar reddy
"ఇంప్రెస్ అయ్యాను" అంటూ 10టీవీపై మంత్రి ఉత్తమ్ ప్రశంసల జల్లు.. డిఫెన్స్లో ఇన్వెస్ట్మెంట్స్కు పెట్టుబడిదారులకు ఆహ్వానం
"సాధారణంగా టీవీ ఛానెళ్లు సెన్సేషన్ కోసం చూస్తుంటాయి. నేటి 10టీవీ కార్యక్రమంలో మాత్రం ఏమీ సెన్సేషన్ లేదు. 10టీవీ మరింత విశ్వసనీయతను, వ్యూయర్షిప్ను సాధిస్తుందని ఆశిస్తున్నాను" అని తెలిపారు.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ.. ఏపీ అలా చేయడానికి వీల్లేదని చెప్పామన్న ఉత్తమ్
"రాజ్యాంగంలోని నిబంధన 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వెంటనే సివిల్ సూట్ దాఖలు చేయబోతున్నాం" అని అన్నారు.
ఆంధ్రకు నీళ్లు పంపి తెలంగాణ రైతులకు మరణశాసనం రాశారు- కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్
కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు 41 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. గోదావరి బేసిన్ లో లక్షా 20వేల కోట్లు ఖర్చు పెట్టారు. Uttam Kumar Reddy
తెలంగాణకు ద్రోహం చేసింది మీ ఇద్దరే.. సిగ్గుతో తల దించుకోవాలి- మంత్రి ఉత్తమ్ ఫైర్
ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా పదేళ్లు పక్కన పెట్టారు. రూ.27వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క చుక్క నీరు ఇచ్చారా?
అందుకే కేసీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడారు: మంత్రి ఉత్తమ్ రియాక్షన్
కూలిపోయేలా ప్రాజెక్టులు కట్టి ఇప్పుడు ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 48గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు..
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 48గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని
నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 25న భారీ జాబ్మేళా.. 150 కంపెనీలు.. 10వేల మందికిపైగా అవకాశం.
Job Mela : ఈనెల 25న జరగనున్న జాబ్ మేళాలో 150 కంపెనీలు భాగమవుతాయని, 10వేల మందికిపైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించబోతున్నట్లు
Uttam Kumar Reddy: కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటూ మంత్రి ఉత్తమ్ ఫైర్
రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
సీఎం రేవంత్, ఆ మంత్రి మధ్య గ్యాప్ ఉందా? ఆయనకు ఇన్విటేషన్ ఎందుకు లేదు? కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది..
ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న ఆ మంత్రికి హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉందంటారు. ఇటు ప్రభుత్వంలో కానీ.. పార్టీలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ వేసిన ఒక కమిటీలో ఆయన ఉంటారు.
కాళేశ్వరంలో మొత్తం తప్పు కేసీఆర్ దే .. తేల్చేసిన కమిషన్.. రిపోర్ట్ బయటపెట్టిన ఉత్తమ్
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్కి పూర్తి బాధ్యుడు కేసీఆరేనని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఆపరేషన్, డిజైన్స్లో లోపాలు ఉన్నాయని కమిషన్ చెప్పిందని తెలిపారు.