Home » uttam kumar reddy
Job Mela : ఈనెల 25న జరగనున్న జాబ్ మేళాలో 150 కంపెనీలు భాగమవుతాయని, 10వేల మందికిపైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించబోతున్నట్లు
రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న ఆ మంత్రికి హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉందంటారు. ఇటు ప్రభుత్వంలో కానీ.. పార్టీలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ వేసిన ఒక కమిటీలో ఆయన ఉంటారు.
మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్కి పూర్తి బాధ్యుడు కేసీఆరేనని ఉత్తమ్ అన్నారు. ప్రాజెక్ట్ ప్లానింగ్, ఆపరేషన్, డిజైన్స్లో లోపాలు ఉన్నాయని కమిషన్ చెప్పిందని తెలిపారు.
జనాలకే కాదు.. తమ పార్టీ లీడర్లలో కూడా చాలామందికి నీటిపాదరుల ప్రాజెక్టులు మీద..వాటి మీద జరుగుతోన్న రాద్దాంతం మీద అవగాహన లేదని భావిస్తున్నారట.
రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా.. అయితే, మీకు శుభవార్త. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి.
ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగ్గా ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దానిపై హస్తినలో సీఎం రేవంత్ సమాలోచనలు చేస్తున్నారు.
గోబెల్స్ బతికి ఉంటే వీళ్ల అసత్యాలను చూసి ఆశ్చర్యపోయేవారని అన్నారు.
"ఆ తర్వాత మిగ్ 23 అత్యాధునిక ఫ్లైట్ పైలట్గా పని చేశా. శబ్ద వేగానికి 2.5 రేట్లు ఎక్కువ వేగంతో మిగ్ 23 దూసుకెళ్తుంది" అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సచివాలయంలో అందజేశారు.