Home » uttar pradesh elections
రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు యూపీలో మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఆయనపై బ్యాన్ విధించింది.
త్వరలోనే మళ్లీ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని బాంబు పేల్చారు కేసీఆర్. ఇప్పటికే పేదల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నికలు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుందని..
యూపీలో 9 జిల్లాల్లోని 55 నియోజకవర్గ స్థానాలకు గానూ మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో మొత్తం 40 స్థానాలకు 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
70 సీట్లు ఉన్న రైల్లో 300 మంది ఎక్కుతున్నారు, ఆ రైళ్లకు చలాన్ విధించడం లేదు. మరి ఒక బైక్ పై ముగ్గురు ప్రయాణిస్తే చలాన్ ఎందుకు వేస్తున్నారని" ప్రశ్నించారు
బీజేపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కొందరికి రాత్రిళ్ళు నిద్రలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నుద్దేశించి ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు
తనకు పార్టీ టికెట్ దక్కలేదని ఓ నాయకుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. చిన్న పిల్లాడిలా బోరున విలపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. తృతీయ కూటమి దిశగా విభిన్న రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వస్తున్నాయి.