Home » Uttarakhand Govt
హరిద్వార్లో హిందూ నేతలు వివాదాస్పద ప్రసంగాలు చేసినందుకు సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఉత్తరాఖండ్ సీఎంగా పదవి చేపట్టినప్పటి నుంచి తీరథ్ సింగ్ రావత్ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ధ్వని కాలుష్యం నివారణ కోసం కఠిన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చిన్న పిల్లలపై కరోనా తీవ్ర ప్రభావం చూపే దిశగా రూపం మార్చుకుంటోంది. ఉత్తరాఖండ్లో 10 రోజుల వ్యవధిలో 9 ఏళ్లలోపు వెయ్యి మంది చిన్నారులకు కరోనా సోకినట్లు ఓ సర్వేలో తేలింది.