Home » uttarpradesh breaking news
కరోనాతో ఆసుపత్రిలో చేరి కోలుకొని తిరిగి ఇంటికి వచ్చిన మహిళను కరోనా మృతుల లిస్టులో చేర్చారు అధికారులు. కరోనా పరిహారం కోసం ఫోన్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది