Home » #vaaraahi
జనసేనాని పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి నేడు కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి ప్రజలతో ఆ వారాహి రథంపైనుంచే మాట్లాడారు.