Home » Vaccination Center
Coimbatore : టీకాలు వేసేందుకు వచ్చిన అధికారులను చూసి ప్రజలు పరుగులు తీశారు. మాకు టీకాలు వద్దు బాబోయ్ అంటూ చెట్టెక్కారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ సమీపంలోని గిరిజన గూడెంలో జరిగింది. గిరిజన ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టీకాల�
GHMC అధికారుల నిర్లక్ష్యం వ్యాక్సినేషన్ పై పెను ప్రభావం చూపుతోంది. ఇప్పటి వరకూ వ్యాక్సిన్ల కొరత వేధిస్తే...ఇప్పుడు వ్యాక్సిన్లు ఉన్నాయి..టీకా వేయించుకోవటానికి జనాలు కూడా ఉన్నారు. కానీ వారికి టీకా వేయటానికి మాత్రం సిరంజీలు లేవు అంటున్నారు వైద�