Home » Vaccine
Corona vaccine : కరోనా వైరస్ టీకా ప్రయోగాలు పరీక్షల దశలోనే ఉన్నాయని అవి వచ్చేంతవరకు మాస్కే మనకు రక్ష అని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా స్పృష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు భౌతిక దూరం పాటిం�
నెలల తరబడి భారత్ను పట్టిపీడిస్తున్న భయంకరమైన సమస్య Covid-19. ఈ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇండియన్ గవర్నమెంట్ మరిన్ని ప్రయత్నాలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ ప్రయోగ�
india have 200 300 mn covid vaccine : ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ రూపొందించే పనిలో ఉన్నాయి. అయితే..ఎప్పట వరకు వ్యాక్సిన్ వస్తుందనే దానిపై క్లారిటీ రావడం
Winter flu jab could protect against coronavirus చలికాలంలో కరోనా ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, కనుక ముందు ముందు మరింత అప్రమత్తంగా ఉండాలని కొద్దిరోజులుగా సైంటిస్టులు సూచిస్తున్న విషయం తెలిసిందే. శీతాకాలంలో సహజంగానే ఉష్ణోగ్రతలు తగ్గుతాయిని, 4 డిగ్�
జోసియా జేనర్ ప్లాన్ చాలా సింపుల్. Covid Vaccine ప్రయోగం కోతులపైన సక్సెస్ అయింది. లైవ్లో అతనిపైనే ప్రయోగం చేసుకుని కొన్ని నెలల నుంచి ఆరోగ్యంగానే ఉన్నాడు. వ్యాక్సిన్లు డెవలప్ చేయడానికి ఇంకా సంవత్సరాలు పడుతుందనే దిశగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ను వ�
The global death toll from COVID-19 could double to 2 million: చైనాలో పుట్టి ప్రపంచానికి ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్కు టీకా వచ్చే సమాయానికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలోనే కేసులు పెరిగితే మరణాల సంఖ్య 2 మిలియన్లకు చేరుకోవచ్చునని WHO హెచ్చరించింది. అంటువ్యాధిని నివారించడానికి కాంక్
కరోనా వ్యాక్సిన్ తయారీ చేసి ఇతర దేశాలకు సరఫరా చేయడంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రముఖ వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అన్నారు. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో భారత్ సహకారం ప్రపంచానికి ముఖ్యమని అన్నారు. మైక్రోసాఫ్ట�
భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఏ మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. లెటెస్ట్ గా 95 వేల 735 మందికి కరోనా సోకింది. మొత్తంగా 44 లక్షల 65 వేల 864కు కేసుల సంఖ్య చేరుకుంది. ఒకే రోజు వేయి 172 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 7
telangana minister harish rao : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో మంత్రి హ
కరోనావైరస్ ను పోరాడి గెలిచిన వారి శరీరంలో యాంటీబాడీస్ అనేవి దాదాపు నాలుగు నెలల పాటు సజీవంగా ఉంటాయి. గతంలో చెప్పిన సైంటిస్టుల మాదిరిగానే లేటెస్ట్ స్టడీలోనూ ఫలితాలు అదే విధమైన ఫలితాలు బయటపడ్డాయి. ఐస్ల్యాండ్ లోని దాదాపు 30 వేల మందిపై ఇమ్యూన్ �