Home » Vaccine
కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్ -19 జేఎన్ 1 కొత్త సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు కొవిడ్ వైరస్ వ్యాప్తిచెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వ మంత్ర�
మళ్లీ కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆందోళను గురిచేస్తోంది. లక్సెంబర్గ్ లో వెలుగుచూసిన కొవిడ్ జెఎన్ 1 వేరియంట్ ఇంగ్లాండ్, ఐస్లాండ్, ఫ్రాన్స్, యూఎస్ దేశాల్లోనూ వ్యాప్తి చెందింది.....
దేశంలో 32,282 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న దేశంలో 2,529 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.74 శాతంగా ఉందని చెప్పింది. నిన్న కరోనా నుంచి 3,553 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ఇప్పటివ�
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3,375 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 37,444 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.73 శాతంగా ఉందని చె
దేశంలో కొత్తగా 4,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 4,474 మంది కోలుకున్నట్లు వివరించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 40,750 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివి�
దేశంలో చాలా కాలం తర్వాత కరోనా కేసులు 4 వేల దిగువన నమోదయ్యాయి. కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. భారత్ లో కొత్తగా 3,230 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 4,255 మంది కోలుకున్నారన�
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కొత్తగా 4,129 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,688 మంది కోలుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 43,415 మంది చికిత్స తీసు�
దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,916 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,39,47,756కు చేరిందని చెప్పింది. దేశంలో ప్రస్తుతం 46,748 మందికి కరోనా
దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 4,369 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 46,347గా ఉందని పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నట్లు �
దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,975 మంది కోలుకున్నట్లు చెప్పింది. మృతుల సంఖ్య 5,28,165కి చేరిందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 47,176 మంది చికిత్స తీసుకుంటున్నారని ప