మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో దాదాపు 12 మంది మృతి చెందారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులను ఆదేశించారు.
మాత వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. సుమారు 50 మంది వరకు గాయపడి ఉంటారని అధికారులు తెలిపారు
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"భయాందోళనల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని శ్రీ మాతా వైష్లోదేవి దేవస్థానం(SMVDSB)కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని సందర్శదించే భక్తులందరూ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండు రోజుల జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు.
జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య హుండీల ద్వారా రూ.2వేల కోట్ల నగదు వచ్చింది.