Home » Vanaparthi
హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Difference Between BJP Leaders In Palamuru : తెలంగాణ ..దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి.. మంచి ఊపు మీదుంది కమలదళం. కానీ ఎదుగుతున్న వేళ.. జిల్లాల్లో వర్గ విబేధాలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా బీజేపీలో హేమాహేమీ నేతలున్నారు. కానీ ఈ జిల్లా�
మహబూబ్ నగర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక వేరుశనగ రైతులు విలవిలలాడుతున్నారు.. ప్రభుత్వ మద్దతు ధరను పట్టించుకోకుండా వ్యవసాయమార్కెట్ వ్యాపారస్తులు అమాంతం ధరలు తగ్గించేస్తున్నారు.. తెచ్చిన అప్పులు తీర్చడానికి ఎంతోకొంతకు అమ�