Home » Vande Bharat Express Attacked In Visakhapatnam
విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్ల దాడి కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వందే భారత్ రైలుపై దాడి చేసిన నిందితులు చందు, ద�
విశాఖ కంచరపాలెంలో వందే భారత్ రైలుపై దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. ట్రైన్ కున్న కెమెరా ఆధారంగా నిందితులను ఐడెంటిఫై చేశారు. నిందితులను శంకర్, దిలీప్, చందుగా గుర్తించారు. వీరిని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.