Home » vande bharat rail
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రైలు ఎక్కి విద్యార్ధులతో ఆత్మీయంగా ముచ్చటించారు.