-
Home » vande bharat rail
vande bharat rail
PM Modi : వందే భారత్ రైలు ఎక్కి విద్యార్ధులతో ఆత్మీయంగా ముచ్చటించిన ప్రధాని మోదీ
April 8, 2023 / 12:34 PM IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రైలు ఎక్కి విద్యార్ధులతో ఆత్మీయంగా ముచ్చటించారు.