తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘వారిసు’ రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సి�
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారిసు’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చిత్ర యూనిట్ రూపొందించింది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సె్స్ అయ్యింది. ఇక తెలుగులో ఈ చిత్రాన్�
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'వరిసు'. బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసిన ఈ మూవీ ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా మూవీ టీం ఓటిటి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
తమిళ్ లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. విజయ్ ఇప్పటివరకు ఇలాంటి ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సినిమా చేయకపోవడంతో అక్కడ ప్లస్ అయింది. తమిళ్ లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. స్టార్ హీరో సినిమా అవ్వడం, పండగకు రిలీజ్ అవ్వడంతో మొదటి మూడు రోజుల్లోనే వరిసు సి
తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింద
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ రిలీజ్కు ముందే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండటంతో ఇటు టాలీవుడ్లోనూ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స�
తమిళ హీరో విజయ్ తో దిల్ రాజు తెరకెక్కించిన 'వరిసు' సినిమా సూపర్ హిట్టు కావడంతో నేడు దిల్ రాజు ఇంటిలో సక్సెస్ పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీలో దిల్ రాజు మనవరాలు రంజితమే సాంగ్కి వేసిన స్టెప్పులు చూసి విజయ్ ఫిదా అయ్యిపోయాడు.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత �
నేషనల్ క్రష్ రష్మిక మందన నార్త్ టు సౌత్ వరుస ఆఫర్లు అందుకుంటూ నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కాగా ఇటీవల మిషన్ మజ్ను మూవీ ప్రమోషన్స్ లో సౌత్ సినిమాల పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. తాజాగా దీని పై వివరణ ఇచ్చింది రష్మిక.