Home » vasi reddy padma
Medico Tapasvi Case : గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో జరిగిన బీడీఎస్ విద్యార్థిని తపస్వి హత్య తనను ఎంతగానో బాధించిందని.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వాపోయారు. సోషల్ మీడియా స్నేహాలతో యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు. తనను వేధిస్తు�
ఏపీ మహిళా కమిషన్ పై జనసేన ట్వీట్ ఫైట్ ప్రకటించింది. ఏపీ మహిళా కమిషన్ కు 18 ప్రశ్నలు సంధిస్తూ వరుస ట్వీట్ లు చేసింది.
గుంటూరులో యువతి నగ్న వీడియోల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి, నగ్న వీడియోలు తీసిన ఇద్దరు �
ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్ నటుడు కే భాగ్యరాజా చిక్కుల్లో పడ్డారు. మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రేప్ లు, లైంగిక దాడులకు