Home » Vasudhaiv Kutumbakam
ఇండియాకు ప్రతిష్టాత్మకంగా నిలవనున్న ‘జీ20’ సదస్సు లోగోను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మంగళవారం సాయత్రం ఆయన లోగోతోపాటు, థీమ్, వెబ్సైట్ను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఈ సదస్సు జరుగుతుంది.