-
Home » Vasudhaiv Kutumbakam
Vasudhaiv Kutumbakam
PM Modi: ‘జీ20 లోగో’ ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న సదస్సు
November 8, 2022 / 06:10 PM IST
ఇండియాకు ప్రతిష్టాత్మకంగా నిలవనున్న ‘జీ20’ సదస్సు లోగోను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మంగళవారం సాయత్రం ఆయన లోగోతోపాటు, థీమ్, వెబ్సైట్ను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఈ సదస్సు జరుగుతుంది.