Home » VELOCITY
Womens T20 Challenge: మహిళల టీ20(ఐపీఎల్) టోర్నీ 2020లో రెండో మ్యాచ్ షార్జా వేదికగా జరుగుతుండగా.. మిథాలి రాజ్ నేతృత్వంలోని వెలాసిటీ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి, కేవలం 47పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్లో ట్రైల్బ్లేజర్స్ జట్టు రాణించడంతో.. వెలాసిటీ జట్టు పరుగ�
మహిళల ఐపీఎల్కు ట్రయల్ టోర్నీగా నిర్వహిస్తున్న ఉమెన్ టీ20 చాలెంజ్ ఫైనల్కు వచ్చేసింది. మూడు మ్యాచ్లలో భాగంగా మొదలైన టోర్నీలో 2మ్యాచ్లు ముగియడంతో మిథాలీ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. జైపూర్ వేదికగా గురువారం రాత్రి వెలాసిటీ వర్సెస్ సూపర్ నో�
ఐపీఎల్ హవా నడుస్తోన్న సమయంలోనే మహిళా టీ20ని తెరమీదకు తీసుకురావాలని చూస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే 3జట్లతో మహిళలకు లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ మూడు జట్లకు భారత మహిళా క్రికెటర్లు.. మిథాలీ రాజ్, స్మతి మంధా, హర్మన్ ప్రీత్లు కెప్టెన్స