Home » VENTILATOR
ఛతీస్గఢ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. వెంటిలేటర్ పనిచేయక పోవటంతో నలుగురు నవజాత శిశువులు మరణించారు. అంబికాపూర్ మెడికల్ కాలేజీలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయిన 56 ఏళ్ల కరోనా పేషెంట్ నాలుగు నెలల తరువాత కోలుకున్న ఘటన చెన్నైలో జరిగింది.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కొవిడ్ తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) హాస్పిటల్ లో..
కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదని.. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు. గాంధీలో వెంటిలేటర్పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారని తెలిపారు.
#SPBalasubrahmanyam : ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SPB) అంత్యక్రియలు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆయన ఎంతో ఇష్టంగా భావించే తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ సమీపంలోని తామరైపాకంలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరుగనున్నాయి. చాలా ఇష్టపడి జాతీయ రహదా
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన్ను వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారని సమాచారం. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో శస్త్ర చికిత్స జరిగిందని, విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆర్ అండ్ ఆర్ ఆసుపత్�
మరోసారి మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను లక్నోలోని మెదంతా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయ
కరోనా వైరస్ తీవ్రత మీపై ఎంతగా ఉందో అంచనా వేయొచ్చు అంటోంది కొత్త అధ్యయనం.. కరోనా సోకిన వారికి వెంటిలేటర్ అవసరమా? లేదా అనేది ఈ ఒక్క బ్లడ్ టెస్టుతో తేలిపోతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా శాస్త్రవేత్తల లేటెస్ట్ స్టడీ వెల్లడించింది. కరోనాకు కచ్చ
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఏడు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన ట్రీట్ మెంట్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. త్రైమాసికంలో మిలియన్ల మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల్లో ఎక్కువమంది ఒబెసిటి (స్థూలకాయం) అధిక బరువుతో బాధపడేవారే ఉన్నారని ఓ రిపోర్టు