-
Home » VENTILATOR
VENTILATOR
Chhattisgarh:ఛత్తీస్గఢ్లో విషాదం.. ఆస్పత్రిలో వెంటిలేటర్ పనిచేయక నలుగురు నవజాత శిశువులు మృతి
December 5, 2022 / 02:02 PM ISTఛతీస్గఢ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. వెంటిలేటర్ పనిచేయక పోవటంతో నలుగురు నవజాత శిశువులు మరణించారు. అంబికాపూర్ మెడికల్ కాలేజీలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
chennai:ఊపిరితిత్తులు పాడైనా..4నెలలకు కోలుకున్న 56 ఏళ్ల కోవిడ్ రోగి
August 20, 2021 / 04:03 PM ISTఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయిన 56 ఏళ్ల కరోనా పేషెంట్ నాలుగు నెలల తరువాత కోలుకున్న ఘటన చెన్నైలో జరిగింది.
NSG officer: ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్జీ ఆఫీసర్
May 6, 2021 / 08:12 AM ISTనేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కొవిడ్ తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) హాస్పిటల్ లో..
Gandhi Hospital : వెంటిలేటర్పై ఉన్నవారిలో 30 శాతం మంది యువకులే..
April 23, 2021 / 09:24 AM ISTకరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదని.. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు అన్నారు. గాంధీలో వెంటిలేటర్పై ఉన్న వారిలో 30 శాతం…
SPB అంత్యక్రియలు..చెన్నైకి వెళ్లిన మంత్రి అనీల్ కుమార్
September 26, 2020 / 09:27 AM IST#SPBalasubrahmanyam : ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SPB) అంత్యక్రియలు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆయన ఎంతో ఇష్టంగా భావించే తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ సమీపంలోని తామరైపాకంలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు…
వెంటిలెటర్ పై ప్రణబ్ ముఖర్జీ!..బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్
August 11, 2020 / 11:01 AM ISTభారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన్ను వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారని సమాచారం. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో శస్త్ర చికిత్స జరిగిందని, విజయవంతంగా…
వెంటిలేటర్ పై మధ్యప్రదేశ్ గవర్నర్
July 16, 2020 / 09:28 PM ISTమరోసారి మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను లక్నోలోని మెదంతా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయం సరిగా పనిచేయకపోవడంతో…
బ్లడ్ టెస్టు చాలు.. మీపై కరోనా తీవ్రత ఎంత ఉందో చెప్పేస్తుంది!
July 1, 2020 / 10:18 PM ISTకరోనా వైరస్ తీవ్రత మీపై ఎంతగా ఉందో అంచనా వేయొచ్చు అంటోంది కొత్త అధ్యయనం.. కరోనా సోకిన వారికి వెంటిలేటర్ అవసరమా? లేదా అనేది ఈ ఒక్క బ్లడ్ టెస్టుతో తేలిపోతుందని యూనివర్సిటీ ఆఫ్…
ఆక్సిజన్ అందక చెస్ట్ ఆసుపత్రిలో కరోనా రోగి మృతి, క్లారిటీ ఇచ్చిన మంత్రి ఈటల
June 29, 2020 / 03:27 PM ISTతెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఏడు వందలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రుల్లో కరోనా రోగులకు…
అధిక బరువున్నవారే కరోనాతో ఎందుకు చనిపోతారంటే?
May 11, 2020 / 06:56 AM ISTప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. రోజురోజుకీ కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. త్రైమాసికంలో మిలియన్ల మంది కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. కరోనా మృతుల్లో ఎక్కువమంది ఒబెసిటి (స్థూలకాయం) అధిక బరువుతో బాధపడేవారే ఉన్నారని…