Home » Vice President Jagdeep Dhankar
70 ఏళ్ల తరువాత బ్రిటన్ రాజకుటుంబంలో రాజుకు పట్టాభిషేకం మరికొన్ని గంటల్లో జరుగనుంది. అంగరంగ వైభోగంగా జరిగే ఈ వేడుకకు భారతీయులు హాజరవుతున్నారు.
ముస్లీం సోదరులకు ప్రధాని మోదీ ఈద్ ముబారక్ తెలిపారు. మన సమాజంలో సామరస్యం, కరుణ, స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.