Home » victims families Rs.2lakh ex gratia
మధ్యప్రదేశ్ రోడ్డుప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50,000 ఆర్థిక సహాయంగా ప్రకటించారు.