Home » Victims reaction
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి సీఎం హోదాలు ప్రజా భవన్ కు వెళ్లారు రేవంత్ రెడ్డి. ప్రజాదర్భార్ నిర్వహించారు. ప్రజలతో ముఖా ముఖి మాట్లాడారు.వారి సమస్యలు తెలుసుకున్నారు.