Home » Vijaya Sankalp Sabha
తెలంగాణలో అసలు పొలిటికల్ గేమ్ మొదలైంది. బీజేపీ, టీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్ మరింత హీటెక్కింది.
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు హెచ్ఐసీసీలో జరిగాయి. మరికొద్ది సేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివ�
హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘ విజయ సంకల్పన సభ’ పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటి�
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటోన్న బీజేపీ.. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బలోపేతంపై దృష్టి పెట్టింది. కాకపోతే, బీజేపీని దేశవ్యాప్తంగా లిఫ్ట్ చేసిన ఆర్ఎస్ఎస్సే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ బాధ్యతను భుజానకెత్తుకు�