Home » VijayaSai Reddy
Chandrababu Ramateertham Tour : విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయి కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. విజయసాయిరెడ్డి కారు అద్దం పగులగొట్టారు. రామతీర్థం ఆలయాన్ని పరిశీలించి కొండ దిగుతుండగా ఘటన జరిగింది. వైసీపీ, టీడీపీ
vijayasai reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని అన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డండి చంద్రబాబే అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పోలవరాని�
ttd defamation case: రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం కేసు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి కోర్టులో వేసిన పరువు నష్టం కేసుని కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. పరువు నష్టం కేసుని వెనక్క
cm jagan : విశాఖ జిల్లా అభివృద్ధి సమావేశంలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై జగన్ సీరియస్ అయ్యారు. విశాఖ వైసీపీ నేతలు వెంటనే తాడేపల్లికి రావాలని ఆదేశించారు. దీంతో వైజాగ్ నేతలు విశాఖ నుంచి తాడేపల్లికి పయనం అయ్యారు. తాడేపల్లిలోని తన క్యాంపు కా
విజయవాడలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన కరోనా కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ప్రముఖ డాక్టర్, రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ అధినేత డాక్టర్ రమేష్ బాబు పరారీ అయ్యారు. స్వర్ణ ప్య�
వైసీపీ కీలక నేత, పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయి రెడ్డి ట్విటర్లో మంచి యాక్టివ్గా ఉంటారు. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. బాణాల్లా తగిలే మాటలతో వ్యంగ్యాన్ని జోడిస్తూ చిన్న చిన్న పదాలతోనే ప్రత్యర్థులక
అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాస్రావు.. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన లీడర్లు. ఇప్పుడు మాత్రం చెరో దారిలో నడుస్తున్నారు. పార్టీ మారినా పదవులు చేపట్టడంలో న్యాక్గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది వీళ్లిద్దరికి. నిజానికి అవంతికి రాజక�
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సుజనా చౌదరిని టార్గెట్ చేశారు. నిన్ను టార్గెట్ చేయడం ఏమంత పెద్ద విషయం కాదు. నువ్వు బాబు కోసం కోవర్ట్ అనే ముద్ర నిరూపించుకోవడానికి తలకిందులుగా తపస్సు చేయాలని కౌంటర్ వేశారు. ఫేస్బుక్ వేదికగా సుజనా చౌదరిపై కామెంట్�
గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులేసి ఎదురుదెబ్బలు తిన్న ఆ పార్టీ రంగు పేరు ఎత్తితేనే కంగారు పడిపోతోంది. ఏ రంగు అయినా కాషాయంలో కలిసిపోతుంది అంటూ బీజేపీ చేసిన కామెంటే ఈ కంగారుకు కారణం. దీంతో ఏపీ రాజకీయాలు కొత్త రంగు పులుముకున్నాయి. ఇంతకాలం టీడీప
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుని టార్గెట్ చేశారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి దేశ అత్యున్నత ప�