VijayaSai Reddy

    Vijayasai Reddy : అశోక్ గజపతి రాజూ..రెచ్చిపోవద్దు..ఎప్పటికైనా జైలుకెళ్లాల్సిందే

    June 18, 2021 / 04:29 PM IST

    మాన్సాన్ ట్రస్టుకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. అశోక్ గజపతిరాజు కేవలం ఛైర్మన్ మాత్రమేననీ..కానీ ఆయన ఎప్పటికైనా సరే జైలుకు వెళ్లాల్సిందేనంటూ ఫైర్ అయ్యారు.

    CM Jagan Visakhapatnam : త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన

    June 3, 2021 / 07:48 AM IST

    ఏపీ పరిపాలన రాజధాని విశాఖపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పరిపాలన రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని అన్నారు. సీఎం జగన్ ఎక్కడి

    మహిళలకే మా తొలి ప్రాధాన్యత

    March 18, 2021 / 02:57 PM IST

    

    చంద్రబాబు మోసం చేశారు, అందుకే వైసీపీలోకి.. నెక్స్ట్ గంటానే..?

    March 3, 2021 / 04:16 PM IST

    chandrababu cheated me: ఏపీ సీఎం జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరినట్టు గంటా శ్రీనివాస రావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ చెప్పారు. పదవులు ఇస్తామంటూ అనేకసార్లు టీడీపీలో తనను మోసం చేశారని కాశీ ఆరోపించారు. గత రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఆయన తెలి

    విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్

    March 3, 2021 / 02:13 PM IST

    big shock for tdp in visakha: విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత కాశీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన వైసీపీలో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి విజయసాయి రెడ్డి సమక్షంలో కాశీ విశ

    వైసీపీలోకి గంటా.. విజయసాయిరెడ్డి క్లారిటీ!

    March 3, 2021 / 01:59 PM IST

    YCP MP Vijayasai Reddy:మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్‌ వైకాపాలో చేరిన సందర్భంగా

    విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్

    March 3, 2021 / 12:44 PM IST

    

    విశాఖకు సీఎం జగన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం చెబుతారు?

    February 17, 2021 / 11:18 AM IST

    cm jagan visakha tour: విశాఖ ఉక్కు ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. సీఎం జగన్ నేరుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీతో నేడు(ఫిబ్రవరి 17,2021) భేటీ కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీఎం జగన్ ఎలాంటి హామీ ఇస్తారన్నది �

    నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏజెంట్‌గా పని చేస్తున్నారు

    January 29, 2021 / 03:55 PM IST

    sajjala ramakrishna reddy on nimmgadda ramesh kumar: ఏపీలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఏపీ ఎస్ఈసీ, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ ఎంపీలు, నేతలు, ప్రతినిధులు ఎస్ఈసీ నిమ్�

    చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలేమో, ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడు

    January 29, 2021 / 03:26 PM IST

    vijayasai reddy on chandrababu, nimmagadda: టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. వారిద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నిక

10TV Telugu News