Home » VijayaSai Reddy
ఎవరెవరికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు? ఎవరిని ఎప్పుడు విచారించారు? ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేశారు?
Vijayasai Reddy : ఏపీ మద్యం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు.
జగన్ కు దూరపు బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి..ఇక సౌమ్యుడుగా పేరు తెచ్చుకున్న ఆళ్ళ నాని, పెండెం దొరబాబు, మోపిదేవి వెంకటరమణ వంటి వారు కూడా కాదనుకుని దూరమయ్యారు.
ఏదైనా విజయసాయిరెడ్డిని బద్నాం చేయాలనుకుంటే పార్టీనే ఇరకాటంలో పడుతుందన్న టాక్ వైసీపీలో కూడా వినిపిస్తోంది.
దీంతో ఏపీ నుంచి అన్నామలై పేరు రాజ్యసభకు పరిశీలించవచ్చనే టాక్ సైతం రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.
మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. నేను లేని టైమ్లో మా అమ్మకు నోటీసులు ఇచ్చారు.
నేను ఏదైనా చేయొచ్చు. రాజకీయాల్లోకి రీఎంట్రీ కావాలనుకుంటే నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు.
దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని, అవసరమైనప్పుడు వాటన్నింటిని బయటపెడతాను, అవసరమైనప్పుడు వాటి గురించి అధికారులకు చెబుతాను అని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల..
గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న కుంభకోణాలపై తాను సహకరిస్తానని కూటమి ప్రభుత్వానికి సంకేతాలివ్వడం..ఇవన్నీ తాను బీజేపీలో చేరేందుకు చేస్తున్న వ్యూహాల్లో భాగమే అన్న చర్చ నడుస్తోంది.
ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి మూడుసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు రాలేదు.