Home » Vijayashanti completes 25 years in politics
బీజేపీని వీడిన నేతలు పార్టీలోకి తిరిగి రావాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. విజయశాంతి 25ఏళ్ల రాజకీయ ప్రయాణం కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. బీజేపీ మాజీలకు ఆఫర్ ప్రకటించారు.