Home » Vijayawada Durgagudi
అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. దుర్గా ఘాట్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా, యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన
జూన్ 19వ తేదీ నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం సారె ప్రారంభమవుతుందని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు.
విజయవాడ దుర్గగుడిలో రాజకీయ నాయకులపై ఆంక్షలు విధించారు.