Home » Vijayawada Projects
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ కేంద్రంగా నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు నిర్వహించనున్నారు.