Home » Vijayawada Railway Station
అనంతపురంకు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం1లో ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కేందుకు వచ్చాడు. రైలు కదులుతుండటంతో రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు..
విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు, రైల్వే అధికారులు గొడవకు దిగారు. రైల్వే స్టేషన్ లో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేసి రూ.50లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు.
విజయవాడ బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నాపర్ విజయను గుడివాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.
ప్రముఖ రైల్వే స్టేషన్ లలో విజయవాడ ఒకటి. ఈ రైల్వే స్టేషన్ న్యూ రికార్డు నెలకొల్పింది. దేశంలో 130 కిలోవాట్స్ సామర్థ్యం గల మొట్టమొదటి సోలార్ రైల్వే స్టేషన్ గా విజయవాడ రికార్డు సృష్టించింది.
Vijayawada Railway Station : ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో విజయవాడ రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. రైల్వే స్టేషన్ లో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. టికెట్ ఉంటేనే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు. టికెట్ లేని ప్రయాణికులను ఎట్టి పరిస్థ�