Home » vijayawada
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా బంగారం ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు
ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట పడింది. 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డు లభించింది.
కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి; పర్వతం కోటి దీపాలతో తేజోమానంగా వెలిగిపోనుంది. కోటి దీపోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఎఫ్ డీల గోల్ మాల్ కేసులో ప్రమీలరాణి అరెస్టు అయ్యారు. పూసలపాటి ప్రమీలరాణి అకౌంట్ లో రూ.66 లక్షలు నిలుదలు చేశారు.
పసిడి ప్రేమికులకు కొద్దిగా ఊరట. సోమవారం పరుగులు పెట్టిన బంగారం ధర ఈ రోజు మాత్రం నిలకడగా ఉంది.
టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి పట్టాభిరామ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పట్టాభిరామ్ అరెస్టుపై ఆయన సతీమణి చందన స్పందించారు. తనకు భర్తాకు ప్రాణ హానీ ఉందన్నారు.
ఏపీ సీఎం జగన్ విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు సీఎం
దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆది,సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
నమ్మకమే పెట్టుబడిగా వంచిస్తున్న కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసే కంపెనీలు రోజుకో చోట బయటపడుతూనే ఉన్నాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రి పై జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నా