Home » vijayawada
గులాబ్ తుపాన్ కారణంగా ఏపీ లోని పలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది.
ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించే యోచనలో కేంద్రం ఉంది. అనేక రాష్ట్రాలు, ముఖ్యులతో ఈ కేసు ముడిపడి ఉండటంతో ఎన్ఐఏతో విచారణ చేసేందుకు మొగ్గుచూపుతోంది.
అసలే కష్టాల్లో ఉన్న టీడీపీకి ఆ పార్టీ నేతలు ఊహించని షాక్ లు ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో (2024) నేను, నా కూతురు
రూ.21 వేల కోట్లు విలువ చేసే 3,000 కిలోల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ అండ్ ఇంటిలిజెన్స్ అధికారులు పోర్టులో నిలిపి ఉంచిన 2 కంటైనర్ల నుండి స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ,రేపు విజయవాడలో వాణిజ్య ఉత్సవం-2021 నిర్వహిస్తోంది.
ఏపీలో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 42,679 పరీక్షలు నిర్వహించగా.. 839 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది.
గుజరాత్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టైంది. ముంద్రా పోర్టుకి వచ్చిన షిప్ లోని కొన్ని కంటైనర్లలో హెరాయిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఆంధ్ర ప్రభుత్వం మాంసం మార్ట్ లను తీసుకొస్తోంది. మొదట నగరాలు, పట్టణాల్లో ప్రారంభించనుంది.