Home » vijayawada
Divya Tejaswini murder case : విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. అక్టోబర్ 15వ తేదీన దివ్య తేజస్విని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దివ్య హత్య త
New sand policy in AP : రాష్ట్రవ్యాప్తంగా ఇసుక పాలసీపై విమర్శలు వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకొచ్చింది.. కొత్త పాలసీ ప్రకారం అన్ని రీచ్లను ఓకే సంస్థకు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఇసుక పాలసీపై కేబినెట్ సబ్ కమి�
Raids On Hotels And Restaurants: విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. నగరంలోని పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు.. నిల్వ చేసిన, కలుషిత ఆహార పదార్ధాల విక్రయాలపై సోదాలు జరిపారు. అనంతరం పలు హోటల్స్, రెస్టారెంట్లలో ఆహార పదార్థా�
BC Corporation Abhinandana Sabha : మరో 30 ఏళ్లు సీఎంగా జగన్ ఉంటారని ఏపీ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబుపై ఆయన ఫైర్ అయ్యారు. బీసీలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, బీసీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలిపారు. నూతనం
divya tejaswini murder case: సంచలనం సృష్టించిన విజయవాడ దివ్య తేజస్విని మర్డర్ కేసులో.. నిందితుడు నాగేంద్ర అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేంద్ర దాదాపుగా కోలుకున్నాడు. ఇప్పటికే వైద్యులు పలు శస�
Union Minister of state G.Kishan reddy : ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపి జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా సారధ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి
cm jagan meeting state level bankers : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన 212వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న జగన్… రుణాలిచ్చే విషయంలో ఉదారత చూపాలని బ్యాంకర్లను
CM YS Jagan Offering Silk Clothes To Goddess Kanaka Durga : దసరా శరన్నవరాత్రుల వేళ.. ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటు చేసుకుంది. దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో.. ఒక్కసారిగా టెన్షన్ రేగింది. ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించడానికి.. కొన్ని గంటల ముందు ఈ ఘటన జరిగింది.
Ys Jagan visits Durga Temple : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించారు. దుర్గగుడి అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రూ.70 కోట్లను కేటాయించింది. అమ్మవారి ఆలయం అభివృద�
hill rocks : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు దొర్లిపడ్డాయి. రాళ్ల కింద ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు. బాధితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కొండరాళ్లు పడే ప్రమాదం ఉందని టెన్ టీవీ ముందే హెచ్చరించింది. అయినా అధికారులు పట్టి