Home » vijayawada
molestation : ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించిన యువకుడు, యువతి పోలీసు కేసు పెట్టిందని ఆమెను సజీవ దహనం చేసాడు ఆసమయంలో యువకుడిగా నిప్పంటుకుని తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన�
Elugubanti Haribabu: బెజవాడ భూ మాఫియాపై సీఐడీ ఫోకస్ చేసింది. ఎలుగుబంటి హరిబాబు భూదందాకు సహకరించిన అధికారులపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల విచారణకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. హరిబాబుకు సహకరించిన ఐదుగురు రెవెన్యూ, నలుగురు పోలీ�
Vijayawada Durga Gudi : విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడా ఎటువంట�
durga temple flyover: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభ తేదీ ఖరారైంది. అక్టోబర్ 16న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. విజయవాడలోని దుర్గగుడి ఫ్లైఓవర్తో పాటు దేశవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టులకు
liquor bottles in durga temple board members car: విజయవాడ దుర్గగుడి పాలకమండలికి సభ్యత్వానికి చక్కా వెంకట నాగవరలక్ష్మి రాజీనామా చేశారు. నిన్న(సెప్టెంబర్ 30,2020) నాగవరలక్ష్మి కారులో అక్రమ మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ చేసిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ �
Sai Dharam Tej fulfills his promise: ఈరోజుల్లో ఏ విషయంలోనైనా కమిట్మెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కానీ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మాట ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాట మీద నిలబడి అన్నమాట ప్రకారం ఇచ్చిన హామీ నెరవేర్చాడు. వివరాళ్లోకి వెళ్తే.. గతేడాది విజయవాడకు చెంది�
ఏపీలో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 19న విజయవాడ, విశాఖలో సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కనే లేదు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులను ఏపీ ఆర్టీసీ యాజమాన్యం
ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథం దగ్ధం కాక చల్లారక ముందే.. విజయవాడ దుర్గగుడి రథంలో మూడు వెండి సింహాల ప్రతిమలు మాయమవడం హీట్ని పెంచింది. ఇంద్రకీలాద్రి రథంపై వెండి సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై.. ఈవో సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది తర�
బెజవాడ దుర్గగుడి రథం నాలుగో వెండి సింహం ప్రతిమను ఆలయ అధికారులు రథం నుంచి బయటకు తీశారు. సింహం విగ్రహాన్ని తూకం వేసి.. 3 కేజీల 239 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. విగ్రహాన్ని స్టోర్ రూమ్లో భద్రపరిచారు. ఇక అమ్మవారి రథంలోని మూడు వెండి సింహాల ప్ర�
Bejawada దుర్గమ్మ గుడిలో ఏం జరుగుతోంది. రథానికి ఉన్న విగ్రహాలు మాయం కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎలా మాయమయ్యానే చర్చ జరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలు మానవ తప�