Home » vijayawada
అంతర్వేది రథం దగ్ధం ఘటన మరువక ముందే బెజవాడ కనకదుర్గమ్మ వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమయ్యాయి. ఒక్క సింహం విగ్రహం మాత్రమే మిగిలింది. దానిని కూడా పెకలించేందుకు ప్రయత్నించి.. విఫలమైనట్లుగా కనిపిస్తోంది. దుర్గగుడి ప్రాంగంణంలో�
విజయవాడ నగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టగపగలో ఒక ఇంట్లోకి చొరబడి సుమారు రూ.50 లక్షల రూపాయల విలువైన వస్తువులు నగదు అపహరించుకు పోయినట్లు తెలుస్తోంది. మొగల్ రాజపురంలోని మోడరన్ సూపర్ మార్కెట్ సందులో బ్యాంక్ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న మాన
పెళ్లై 17 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఒక ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ లోని జక్కంపూడి కాలనీలో జరిగింది. జక్కంపూడి కాలనీ బ్లాక్ నెంబర్ 92 లో నివాసం ఉండే కగ్గు తిరుపతమ్మ(32) పోతురాజు లకు 2003 లోవివాహం అయ్యింది. పోతురాజు పానిపూరి వ్
కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామికవాడలో జయరాజు ఎంటర్ ప్రైజెస్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్క్రాబ్ కొనుగోలుకు వచ్చిన తండ్రీకొడుకులు కోటేశ్వరరావు, చిన్నారావు అక్కడికక్కడే చనిపోయారు. పేలుడు దాటికి కొడుకు మృతదేహం రేక�
అక్రమ కేసులకు భయపడి ప్రభుత్వానికి తలొగ్గే సమస్యే లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మున్ముందు కూడా పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జైలు నుంచి బెయిల్పై విడుదలైన అచ్చెన్నాయుడ�
ఏపీ సీఎం జగన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పేషెంట్ ను తీసుకెళ్తున్న అంబులెన్స్కు దారి ఇవ్వడం కోసం ఆయన తన క్వానాయ్ ని ఆపించారు. కడప జిల్లా పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని నివాసానికి క�
విజయవాడలో టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఓ పేకాట శిబిరంపై దాడి చేశారు. దాడిలో మాజీ ఎమ్మెల్యేతో సహా విజయవాడ, గుంటూరులకు చెందిన పలువురు ప్రముఖులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో డాక్టర్లు, పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. https://10tv.in/mobile-phones-lorry-robbed-by-thieves-in-c
పెళ్లిరోజున ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆయన వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…�
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్ లో 2020, ఆగస్టు 24వ తేదీ సోమవారం ఇరు రాష్ట్రాల అధికారుల చర్చలు జరుపుతున్నారు. విజయవాడ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్ భవన్ కు చేరుకున్నారు. తెలంగ�
అధికార పక్షం, ప్రతిపక్షం ఏ అంశం మీద అయినా సరే ఏకాభిప్రాయానికి రావడం అనేది అసాధ్యం. రాజకీయాల్లో అది దాదాపుగా కుదిరే పని కాదు. అలాంటిది విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో రమేశ్ హాస్పిటల్ నిర్వహిస్తున్న కొవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవి�