Home » vijayawada
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు 10టీవీ చేతిలో ఉంది. పోలీసుల అదుపులో ఉన్న కొడాలి రాజగోపాల్ రావు, కూరపాటి సుదర్శన్, వెంకటేష్ స్టేట్ మెంట్స్ ఆధారంగా కమిటీలు రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశాయి. స్వర్ణ ప్యాలెస్, రమే�
సినిమా వాళ్లు ఏదైనా ఒకమాట మాట్లాడేటప్పుడు లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. లేదంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకోసారి వారి అభిప్రాయం ఎదుటివాళ్లకి అర్థం కాకపోయినా విమర్శల పాలు కావాల్సి వస్తుంది. తాజాగా హీ�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రమేష్ హాస్పిటల్ కు జిల్లా కలెక్టర్, డీఎమ్ హెచ్ వో నోటీసులు జారీ చేసింది. నిన్న జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇంతియాజ్ నోటీసులు ఇచ్చారు. భద్రతా ప్రమాణాలు పాటించలేద�
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. 3 గంటలుగా డాక్టర్ రాయపాటి కోడలు మమతను విచారిస్తున్న ఏసీబీ ….సూర్యచంద్రరావు, రమేష్ ఆస్పత్రుల్లో పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్న ఫీజులపై ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ రాయపాటి సా�
విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాద ఘటనపై కమిటీలు రిపోర్టులు తయారు చేశాయి. ప్రమాద ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్వర్ణ ప్యాలెస్ లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు మే 18న అనుమతి కోరిన రమేష్ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం, మే 15
మహిళల జీవితాల్లో వెలుగులు నింపే పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 25 లక్షల మంది మహిళ�
మహిళల జీవితాల్లో వెలుగులు నింపే పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 25 లక్షల మంది మహిళ�
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో రమేష్ బాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రమేష్ బాబు కోసం విజయవాడ పోలీసులు గాలిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అగ్నిప్రమాద ఘటనలో రమేష్ బాబు, ఆస్పత్�
విజయవాడ రమేష్ హాస్పటల్ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఉదయం కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రకాశంజిల్లా కందుకూరుకు చెందిన తల్లి,
కరోనా పేషెంట్ల చికిత్స కోసం విజయవాడలోని రమేష్ హాస్పటల్ లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న, గవర్నర్ పేట, స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఆదివారం తెల్లవారు ఝూమున జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ�