Home » vijayawada
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�
ఏపీ సీఎం వైఎస్ జగన్ కొత్త టెక్నాలజీతో పాటు చక్కటి ఫెసిలిటీస్ తో కూడిన అంబులెన్స్లను ప్రారంభించారు. 1088 అంబులెన్స్లను విజయవాడలో లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. అంబులెన్సులను రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. వాహనాల్లో 676 వాహనాలు 104 కాగా.. మర�
వైసీపీ నేత, ప్రముఖ సినీ నిర్మాత పీవీపీ(పొట్లూరి వరప్రసాద్) కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. పీవీపీ కోసం జూబ్లీహిల్స్ పోలీసు బృందం ఏపీలోని విజయవాడకు చేరుకుంది. నగరంలోని పలు హోటళ్లు, పీవీపీ సన్నిహితులు ఇళ్ల దగ్గర తనిఖీలు చేస్తున్నారు. హై
విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడి అదృశ్యం కలకలం రేపుతోంది. వసంతరావు అనే వృద్ధుడు వారం రోజుల నుంచి కనిపించడం లేదు. జూన్ 25 నుంచి ఇప్పటివరకు వసంతరావు ఆచూకీ తెలియడం లేదు. గత నెల 24న వసంతరావును ఆయన భార్య ఆస్పత్రిలో చేర్పించారు. వీల్ చైర్ లో ఆస్పత్�
ఏపీ సీఎం జగన్…కు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రశంసలు కురిపించారు. Doctors Day సందర్భంగా…రాష్ట్రంలో భారీ స్థాయిలో 108, 104 సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై పూరి జగన్నాథ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా చేసిన ఆయ�
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. విజయవాడలో 60 శాతం లాక్ డౌన్ విధించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా రాకాసి ప్రబలుతూనే ఉంది. ఎంతో మందిని చనిపోతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున
విజయవాడలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో... అధికారులు కరోనా నియంత్రణపై దృష్టి సారించారు. మొదట్లో కృష్ణలంకకు చెందిన పానీపూరి వ్యాపారితో కొంతమందికి వైరస్ సోకినట్టు భావించారు. క
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్�
సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. కానీ కొంతమంది కనీసం మానవత్వం లేకుండా ప్రదర్శిస్తున్నారు. తమకెందుకులే..అనుకుంటూ..ముందుకు రావడం లేదు. ఎవరైనా ముందుకు వచ్చినా..వారిని ఇతరులు వారిస్తున్నారు. దీంతో ఎంతో కష్టాల్లో ఉన్న వారు బిక్కుబిక్క�