Home » vijayawada
విజయవాడలో ఉన్న స్వర్ణ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇటీవలే ఈ కాంప్లెక్స్ ను కరోనా సెంటర్ గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కరోనా రోగులు ఉండడం ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న అగ్నిమాప�
చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన మరో హంతకుడి పాపం పండింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. అత్యాచారం, చేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి కోర్టు సరైన తీర్పునిచ్చింది. అన్నీ కోణాల్లో కేసుపై దర్యాప్తు చేపట్టిన
విజయవాడ గొల్లపూడిలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు 2019 నవంబర్ 10న ద్వారకా అనే మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత�
హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గాంబిల్ తో జగన్ సర్కార్ అవగాహన ఒప్పందాలు చేసుకుంది. మహిళ స్వయం సాధికారిత దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకొంటోంది. అందులో భాగంగా..2020, జులై 03వ తేదీ స
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. వివేకా కూతురు సునీత 2020, జులై 31వ తేదీ శుక్రవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే రెండు సార్లు సునీతను విచారించిన అధికారులు.. ఆమె నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్�
కరోనా పేషెంట్లకు సేవేచేసేవారు ధరించే పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఒక మహిళ హల్ చల్ చేసింది. పీపీఈ కిట్ ముసుగులో ఆమె ఎవరన్నది గుర్తు పట్టటానికి కొ్న్నాళ్లు పట్టింది. కరోనా పేరు చెపితేనే జనాలు హడలిపోయి…అయిన వాళ్ళను కూడా ద�
టెక్నాలజీని కొంతమంది వక్రమార్గంలో వాడుకుంటున్నారు. ఆన్ లైన్ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు డెకాయి ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. ఇందులో ఓ నిర్వాహకుడిని అరెస్టు చేశారు. నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. ప్రధాన �
గ్యాంగ్ వార్ ఘటనతో బెజవాడ పోలీసులు దూకుడు పెంచారు. రౌడీషీటర్స్, రౌడీ మూకలపై ఉక్కుపాదం మోపుతున్నారు. బెజవాడలో ఒక్కొక్కరిగా రౌడీ షీటర్ల ఎరివేత కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే పలువురిని నగర బహిష్కరణ చేసిన పోలీసులు..మరికొందరి భరతం పట్టే పన�
2021 ఏప్రిల్ 14, అంబేద్కర్ జయంతి నాటికి పార్కు నిర్మాణ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అంబేద్కర్ పార్కును వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు పనులుగా విభజన : – అంబేద్కర్ పార్కు పనులను రెండు విభాగాలుగ�
బెజవాడలో మందుబాబులు తెలివి మీరి పోయారు. కరోనాతో మద్యం దొరక్కపోవడంతో రూటు మార్చిన మద్యం ప్రియులు కిక్కు కోసం శానిటైజర్లను తాగేస్తున్నారు. విజయవాడ పాతబస్తీలోని రోడ్లు, కొండ ప్రాంతాల్లో శానిటైజర్లు సేవిస్తూ కిక్కును ఆస్వాదిస్తున్నారు. దీని