Home » vijayawada
విజయవాడ పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. CAA NRC కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాతబస్తీలోని పంజా సెంటర్ వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు మంగళవారం సాయంత్రం ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున బయటకి వచ్చిన మహిళలు రోడ్డుపై భైఠాయించి నిరస�
విజయవాడలోని దూరదర్శన్ సప్తగిరి రీజనల్ న్యూస్ విభాగంలోని వివిధ రకాల ఖాళీలను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి రెగ్యులర్ ఎంప్లాయ్ మెంట్ పోస్టులు కావు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్దులకి నె�
బెజవాడ వాసులు ట్రాఫిక్ కష్టాలు కొద్దిరోజుల్లో తీరనున్నాయి. విజయవాడ భవానీపురం, గొల్లపూడి నుంచి వన్ టౌన్ లోకి రావాలంటే నరక ప్రాయంగా ఉండే దుర్గ గుడి ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కనకదుర్గమ్�
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా విజయవాడలో మంగళవారం(ఫిబ్రవరి 18,2020) భారీ సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు కేశినేని నాని, జలీల్ ఖాన్ తో పాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సభలో కేంద, ర
పార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ
అయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్య జరిగి 12ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఈ కేసు కొలిక్కిరాలేదు. నిందితులు ఎవరన్న విషయంపై ఇప్పటిదాకా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐటీ శాఖ భారీ కుంభకోణం బయటపెట్టింది. లెక్కలు చూపని రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని గుర్తించింది. ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.. కడప, ఢిల్లీ, పూణేల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మూడు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల కార�
ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో సంచలన పోస్టు పెట్టారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్లుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.