Home » vijayawada
ఏపీ రాజకీయాల్లో కొత్త బంధం మొదలైంది. కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు
బీజేపీ, జనసేన కలిస్తే ఏపీ రాజకీయం మారుతుందా? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఏపీలో ఆసక్తికరమైన రాజకీయ మలుపు 2020, జనవరి 16వ తేదీ గురువారం చోటు చేసుకోబోతోంది. ఉదయం 11గంటలకు జనసేన, బిజెపి నేతలు విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో సమావేశం కాబ
విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వేల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం. జనవరి11న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో విష్ణ�
హైపవర్ కమిటీ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరగాలనేదానిపై చర్చించామని మంత్రి పేర్ని నాని తెలిపారు. నిజమైన రైతులకు న్యాయం ఎలా చేయాలన్నదానిపై చర్చించామని తెలిపారు.
రాజధాని రైతుల కోసం జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. అమరావతి పరిరక్షణ పేరుతో నిరసన కవాతు చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో కనీసం లక్ష మందితో కవాతు చేయాలని ప్లాన్ చేయబోతున్నారు.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మచిలీపట్నం వెళ్తానని..ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు.
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటైన అనంతరం ఆట�
పోలీసులు నారా లోకేష్ ను అరెస్ట్ చేశారు. రహదారుల దిగ్బంధనం నేపథ్యంలో లోకేష్ ను ముందస్తుగా అరెస్ట్ చేశారు పోలీసులు. బెంజ్ సర్కిల్ లో పోలీసులు లోకేష్ ను అదుపులోకి
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జగన్ పాలన అంతా రివర్స్ నడుస్తోందని చింతమనేని ఎద్దేవా చేశారు.
విజయవాడలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.