vijayawada

    అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టం : సీఎం జగన్ 

    February 5, 2020 / 08:44 AM IST

    నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదన్నారు.

    రివర్స్ టెండరింగ్ దేశానికే ఆదర్శం అవుతుంది : సీఎం జగన్

    February 5, 2020 / 08:11 AM IST

    పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ త్వరలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చే

    నెరవేరిన విజయవాడ వాసుల కల: నేటి నుంచి అందుబాటులోకి బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్

    February 3, 2020 / 03:54 AM IST

    విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరేలా వారి దశాబ్దాల కల నెరవేరేలా విజయవాడ నగరంలో వచ్చిన బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ పై నేటి(03 ఫిబ్రవరి 2020) నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అ

    వ్యక్తిగత లాభం కోసం పార్టీ పెట్టలేదు : నెలకి రూ.కోటి వస్తే సినిమాలు చేయను

    February 1, 2020 / 01:16 PM IST

    వ్యక్తిగత లాభమే చూసుకుంటే పార్టీ పెట్టేవాడినే కాదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. శనివారం(ఫిబ్రవరి 1,2020) విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్

    బెజవాడలో దారుణం: మహిళ గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు

    January 31, 2020 / 06:00 AM IST

    ప్రశాంతంగా ఉండే బెజవాడలో మర్డర్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేసింది. నగరంలోని భ‌వానీపురంలో మహిళ హత్య కలకలం రేపింది. ఓ ఒంటరి మ‌హిళను ఇంట్లోనే అత్యంత దారుణ‌ంగా హ‌తమార్చారు దుండగులు. అచంతేకాదు గుర్తుతెలియని దుండగులు ఆమె ఒంటిపై బంగారు ఆభ‌ర‌ణా�

    బీజేపీ-జనసేన లాంగ్ మార్చ్ వాయిదా

    January 25, 2020 / 09:12 AM IST

    బీజేపీ-జనసేన సంయుక్తంగా ఫిబ్రవరి 2న తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. ఈ లాంగ్ మార్చ్ తేదీని త్వరలోనే ఇరు పార్టీలు ప్రకటించనున్నాయి. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి ప్రాంత గ్రామాల రైతుల కోసం ఫిబ్రవరి 2న భారీ కవాతు నిర్ణయించా�

    బ్రేకింగ్ : ఏపీ ఆర్టీసీ బస్సులు రద్దు

    January 20, 2020 / 03:05 AM IST

    ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నేడు అధి�

    కంగ్రాట్స్ : విజయవాడ స్టూడెంట్‌కు ICAI ఫస్ట్ ర్యాంకు

    January 17, 2020 / 04:10 AM IST

    సీఏ ఫైనల్స్ ఫలితాల్లో విజయవాడ స్టూడెంట్ జి.కృష్ణప్రణీత్ అదరగొట్టాడు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. విజయవాడకే చెందిన మరో స్టూడెంట్ వి.ఆంజనేయ వరప్రసాద్ జాతీయస్థాయిలో 46వ ర్యాంకు సాధించడం విశేషం. వీరిద్దరూ పరీక్షలకు హాజరైన మొద

    చూస్తూ ఊరుకోము : రాజధానిపై బీజేపీ-జనసేన కీలక నిర్ణయం

    January 16, 2020 / 10:34 AM IST

    రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని

    2024లో అధికారం మాదే : రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిశా

    January 16, 2020 / 10:09 AM IST

    ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు

10TV Telugu News