Home » vijayawada
నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం జగన్ మరోసారి స్పందించారు. అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదన్నారు.
పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ త్వరలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చే
విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరేలా వారి దశాబ్దాల కల నెరవేరేలా విజయవాడ నగరంలో వచ్చిన బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ పై నేటి(03 ఫిబ్రవరి 2020) నుంచి ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. ఎటువంటి ప్రారంభోత్సవం లేకుండానే సాంకేతిక అ
వ్యక్తిగత లాభమే చూసుకుంటే పార్టీ పెట్టేవాడినే కాదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. శనివారం(ఫిబ్రవరి 1,2020) విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్
ప్రశాంతంగా ఉండే బెజవాడలో మర్డర్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేసింది. నగరంలోని భవానీపురంలో మహిళ హత్య కలకలం రేపింది. ఓ ఒంటరి మహిళను ఇంట్లోనే అత్యంత దారుణంగా హతమార్చారు దుండగులు. అచంతేకాదు గుర్తుతెలియని దుండగులు ఆమె ఒంటిపై బంగారు ఆభరణా�
బీజేపీ-జనసేన సంయుక్తంగా ఫిబ్రవరి 2న తలపెట్టిన లాంగ్ మార్చ్ వాయిదా పడింది. ఈ లాంగ్ మార్చ్ తేదీని త్వరలోనే ఇరు పార్టీలు ప్రకటించనున్నాయి. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన అమరావతి ప్రాంత గ్రామాల రైతుల కోసం ఫిబ్రవరి 2న భారీ కవాతు నిర్ణయించా�
ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ నేతలు, ఇంకోవైపు రైతులు.. అమరావతిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం నేడు అధి�
సీఏ ఫైనల్స్ ఫలితాల్లో విజయవాడ స్టూడెంట్ జి.కృష్ణప్రణీత్ అదరగొట్టాడు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. విజయవాడకే చెందిన మరో స్టూడెంట్ వి.ఆంజనేయ వరప్రసాద్ జాతీయస్థాయిలో 46వ ర్యాంకు సాధించడం విశేషం. వీరిద్దరూ పరీక్షలకు హాజరైన మొద
రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని
ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. బీజేపీ-జనసేన మధ్య బంధం ఏర్పడింది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని రెండు పార్టీలు