Home » vijayawada
విజయవాడలో 62 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను ఆర్టీఏ సీజ్ చేసింది.
రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. టీడీపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు.
వైసీపీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అంబటి రాంబాబుకు అర్థం తెలుసా అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వర్ రావు ప్రశ్నించారు.
విజయవాడలో కాల్మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ కారణం అంటూ సెల్ఫీ వీడియో దిగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అమలు ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని, అభివృధ్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృధ్ధి చెందుతుందని ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు వివరించారు. సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీ లో రాజధానిపై చేసిన ప్రకటన వల్�
ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించడం వలన ఉపయోగం ఉందా.. లేదా.. అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీపోస్ట్మార్టంతో నిందితుల నిగ్గుతేలుతుందా.. ? లేదా.. ? అన్న అంశంపై కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి. 12 ఏళ్ల తర్వాత రీపోస్ట్మార�
12 సంవత్సరాల క్రితం దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన మా బిడ్డలాంటి అయేషా మీరాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ తాము అయేషాకు రీపోస్ట్ మార్టానికి అంగీకరించామని ముస్లం మత పెద్దలు తెలిపారు. ముస్లిం మత సంప్రదాయం ప్రకారం ఒకసారి పాతి పెట్టిన శవాన్�
12 సంవత్సరాల క్రితం హత్యాచారానికి గురై మృతి చెందిన బీ ఫార్మసీ విద్యార్థి అయేషా మీరా కేసు మరోసారి తెరపైకి వచ్చింది. అయేషా మీరాకు రీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. 12 ఏళ్ల తరువాత రీ పోస్ట్ మార్టం ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ రీ పోస్ట్ మా
మానవత్వం మంటగలిసింది. ఓ తల్లి సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కూతుర్ని తన ప్రియుడి దగ్గరికి పంపించింది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బీ-ఫార్మసీ స్టూడెంట్ ఆయేషా మీరా మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు రీ-