Home » vijayawada
మైదానంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో అనుకొని అతిథి ఎంట్రీతో ప్రశాంతంగా సాగుతున్న మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన విజయవాడలో జరుగుతున్న కొత్త రంజీ ట్రోఫీ సీజన్ తొలి మ్యాచ్లో జరిగి�
విజయవాడలో జాతకాల పేరుతో ఓ జ్యోతిష్యుడు దోపిడీ చేశాడు. పూజలు చేసి జాతర దోషాలు తొలగిస్తామని మోసానికి పాల్పడ్డాడు.
దిశ ఘటన మర్చిపోక ముందే తెలుగు రాష్ట్రాల్లో వరుసగా దారుణాలు జరుగుతున్నాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తర్వాత కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కొందరు మృగాళ్లలో మార్పు రాలేదు. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాం�
ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల టెండర్ల వివాదం నెలకొంది. 239 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు టెండర్లకు ఆహ్వానం పలికారు.
అమరావతి రాజధాని ప్రాజెక్టు తప్పని ప్రజలు అంటే తాను క్షమాపణ చెప్తానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. దిశను అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన నిందితులను ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
విజయవాడలో బాలికపై అత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో ఇబ్రహీంపట్నంలో కృష్ణారావు అనే వ్యక్తి బాలికపై
మిస్టరీ వీడింది. ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. చిన్నారి క్షేమంగా ఉంది. పోలీసులు చిన్నారిని తీసుకొచ్చారు.
చంద్రబాబు పర్యటనతో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముందని ప్రశ్నించారు.
బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం జగన్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త జ్యోతిరావు గోవిందరావు ఫులే 129వ వర్థంతి సభలో సీఎం జగన్ పాల్గొన్ని ప్రసంగ�