Home » vijayawada
కడుపున పుట్టిన బిడ్డల్ని అనాథలుగా చేస్తున్న ఘటనలు కొనసాగుతున్నాయి. నవమాసాలు మోసి కన్న పేగును వీధుల పాలు చేస్తున్నారు. చెత్తకుప్పల పాలు చేస్తున్నారు. పసిగుడ్డుల ప్రాణాలను నడివీధుల్లో పడేస్తున్నారు. ఇటువంటి మరో ఘటన విజయవాడలో చోటుచేసుకుం�
ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ, భవన నిర్మాణ కార్మికులకు అండగా మాజీ సీఎం చంద్రబాబు జరుప తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నంవబర్ 14న చంద్రబాబు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్ష చేపట్టటానికి పార్టీ శ్రేణులు అన�
విజయవాడ బుడమేరు వంతెన దగ్గర ఒక్కరోజే 100 కేసులు నమోదు చేశారు. రూ.15 వేలు జరిమానా విధించారు.
విజయవాడ – గుంటూరు జిల్లాలకు కొత్త రూపు రానుంది. సుస్థిరాభివృద్ధి నగరాల్లో ఏకీకృత విధానం పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక అయ్యింది. దేశంలో ఐదు నగరాలు ఎంపిక అయితే..అందులో రెండు ఏపీవే కావడం విశేషం. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆర్గనైజే
విజయవాడలోని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్పై హోటల్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 10 శాతం కమిషన్ తీసుకున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పోర్టల్స్..
విజయవాడ రేడియో స్టేషన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగ మహిళలు తమకు న్యాయం చేయాలని డిమాండ్ పెట్రోల్ బాటిల్స్ తో చేస్తు ఆకాశవాణి (రేడియో)టవర్ ఎక్కారు. సీఎం జగన్ వెంటనే స్పందించి తమకు న్యాయంచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెట�
విజయవాడ గుడిలో పూజలు చేస్తున్న పూజారిపై మహిళలు దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ పూజలు చేస్తున్న సమయంలో అతన్ని ఆలయంలో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి చితకబాదారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి కోసం విజయవాడలో అభిప్రాయ సేకరణ జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లా ఇంచార్జీలు, వివిధ సంఘాల నేతలు సహా ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్
ఏపీ రాష్ట్రం దగా పడిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు.
నవంబర్ 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర అవరతణ దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వేడుకల తొలిరోజు ముఖ్య అతిథులుగా రాష�