Home » vijayawada
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుశ్రత్.ఎం.మండ్రూప్కర్ బుధవారం (అక్టోబర్ 9, 2019) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదు�
ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది రోజుల పాటు వివిధ ఆకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవారిని కనులారా చూసి భక్తులు తరించారు. చివరి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపం�
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా..ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గుర్మమలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ అమ్మవారు ఏడవ రోజు సరస్వతిదేవిగా దర్శనమిస్తున్నారు. జగన్మాత దుర్గమ్మ జ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజున మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువ జాము నుంచే లైన్లలో బారులు తీరి ఉన్నారు. ప్రత�
దేవీ నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనక దుర్గమ్మ ఐదవరోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపురాత్రయంలో లలితాదేవి అవతారం రెండవ శక్తి. దేవీ ఉపాసకులకు ముఖ్యదేవతగా పూజలందుకుంటోంది. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం�
అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపూటమ్మ దుర్గమ్మను కొలవని భక్తులు ఉండరు. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో వివిధ అలంకారాల్లో దుర్గమ్మ దర్శనమిస్తుంది. అటువంటి అమ్మవారికి ఇచ్చే హారతి ఎంతో ముఖ్యమైనది. ఒకదాని తర్వాత మరొకటి వచ్చే పంచ హారతులను చూసేందు�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ దుర్గాదేవీ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజున దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకాంలో భక్తులకు దర్శనమిస్తోంది. ముల్లోకాల్లోని ప్రాణుల కడుపు నింపే అమ్మగా పూజ�
ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ ఏపీలోనూ ప్రకంపనలు సృష్టస్తోంది. తిరుపతి, విజయవాడలో వరుసగా రెండోరోజు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈఎస్ఐ విజయవాడ డైరెక్టరేట్, తిరుపతి కార్యాలయాల్లో జరుగుతున్న సోదాల్లో పలు రికార్డులను అధికారులు పరిశ�
విజయవాడలో జరిగిన రెండు నెలల చిన్నారి కిడ్నాప్ కేసులో ట్విస్టులు బైటపడ్డాయి. పాప మేనమామ అఖిల్ పాపను కిడ్నాప్ చేసినట్లుగా తేలింది. అఖిల్ ను కిడ్నాప్ కు ప్రోత్సహించిన అతడి బాబాయి భగవత్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మ�