Home » vijayawada
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ లోని 68వ గేటులో చిక్కుకున్న పడవను ఎట్టకేలకు ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది, బెకెమ్ కంపెనీ ఇంజనీర్లు సాయంతోబయటకు తీసారు. ఐదు రోజుల నుంచి గేటుకు అడ్డంగా పడవ ఉండటంతో గేటు మూసివేతకు పడవ అవరోధంగా మారింది. దీంతో..పలువురు ఇంజనీర్ల�
విజయవాడ: వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం వేయటంతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ యాడ్ ఫిల్మ్లో నటించిన నటుడు శేఖర్ ని విజయవాడ సూర్యారావుపేట పోలీసులు అదుప
విజయవాడ : నీటి పారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చూస్తుండగానే ఒక వ్యక్తికృష్ణానదిలో పడి మరణించాడు. విజయవాడ ప్రకాశం బ్యారేజికి ఉన్న 68 వ నెంబరు గేటుకు పడవ అడ్డంపడి గత కొద్ది రోజులుగా నీరు దిగువకు పారుతోంది. శనివారం గేటుకు అడ్డంగా ఉన్న పడవన
విజయవాడ: భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కారు దొంగతనాలు చేసే అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు డీసీపీ విజయరావు చెప్పారు. నిందితుల నుంచి 10 కార్లు, 3ద్విచక్రవాహానాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని దిండిగ�
విజయవాడలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం వెయ్యి ఎకరాలు స్థలం, వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతుందని ప్రాథమికంగా అంచనా
విజయవాడ: కౌంటింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పైకి విజయం తమదేనని మేకపోతు గాంభ్యీరం ప్రదర్శిస్తున్నా..లోలోపల మాత్రం తెగటెన్షన్ పడిపోతున్నారు. గెలుపుపై మాలెక్కలు మాకున్నాయంటూ ధీమా వ్యక్తం చేస్�
విజయవాడ: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ హత్యా రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారని, టీఎంసీ పార్టీని రద్దు చేయాలి అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్షా చేప�
భానుడి ప్రతాపంతో ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ తగ్గిపోతోంది. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. సాధారణ రోజుల్లో 30 వేల మంది అమ్మవారిని దర్శించుకుంటే ప్రస్తుతం 15 వేల మంది కూడా దర్శించుకోని పరిస్ధితి ఏర్పడింది. భానుడి ప్రతాపానికి మాడులు
విజయవాడ: చంద్రబాబు లాంటి నాయకుడు శత్రువు కాని వ్యక్తితో శత్రుత్వం పెంచుకుంటున్నాడని, అనవసరంగా సీఎస్ తోగొడవ పెట్టుకుంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ కేసుల వ్యవహారం అయ్యాక చంద్రబాబు నాయుడే ఎల్వీ కి పదోన్నతుల�
విజయవాడ: విజయవాడ ఏసిబి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న పిడిక్కాల ప్రభావతి, తన భర్త వరకట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులను ఆశ్రయించారు. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తులసీనగర్ కు చెందిన ప్రభావతి, ఇదే ప్రాంతానికి చ�