Home » vijayawada
బంగారం అక్రమంగా తరులుతోంది. బిల్లులు ఎగ్గొట్టి.. దొంగమార్గంలో దుకాణాల్లోకి చేరుతోంది. తక్కువ ధరకే వస్తుండడంతో.. వ్యాపారులు కూడా ఈ
విజయవాడలో ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి షాపుల్లో చోరీలకు యత్నించారు. కంకిపాడు, ఈడ్పుగల్లుల్లోని మూడు షాపుల్లో చోరీకి యత్నించారు. కంకిపాడు మెయిన్ రోడ్ లోని ఉదయలక్ష్మీ ఎరువుల షాపు..తాని పక్కనే ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ. ఈడ్�
మద్యం మత్తులో సొంత అన్న కూతురిపై మృగంలా ప్రవర్తించాడు. రోజు చిన్నాన అంటూ.. ముద్దుగా వెనుక తిరిగే చిన్నారిని అన్నా వదినలపై కోపంతో మేడపై నుంచి కిందకి పడేశాడు. ఈ ఘటన విజయవాడలోని వాంబే కాలనీలో ఆదివారం (నవంబర్ 17, 2019)న చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ చిన్న�
టీడీపీ నుంచి సస్పెండైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్… సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం పై చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసు కమీషనర్ కి ఫిర్యాదుచేశారు. అమ్మాయిలతో మార్పింగ్ ఫోటోలను జతచేసి తనపై తప్పు
‘నాకు అధికారం వద్దు..పదవులు వద్దు…14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..సమైక్య రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా ప్రతిపక్ష నేతగా పనిచేశా..నాకు ఇంకా పదవి కావాలా’ ? అంటూ ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని జగన్ దోపిడి చేయాలని చూస్తున్నా�
ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇసుక కొరతతో పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఇసుక కొరత అంశం వేడి రాజేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణం జగన్ ప్రభుత్వమే అని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. గురువారం
ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాటానికి సిద్ధమయ్యారు.
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇసుక కొరతపై రేపు(14 నవంబర్ 2019) చేపట్టనున్న దీక్షకు మద్దతు కోరుతూ టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన విశాఖ లాంగ్ మార్చ్కు టీ�
విజయవాడలోని గవర్నర్ పేటలో విషాదం చోటు చేసుకుంది. అపార్టుమెంట్ లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి కిందపడి యువకుడు మృతి చెందారు.